News
కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర:రాంరెడ్డి
ఖమ్మం జిల్లాలో ఈనెల 8వతేదీన కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర జరగనుందని రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించనున్నారని తెలిపారు. అలాగే రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. అంతేగాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








